నారా లోకేష్ సంచలన నిర్ణయం, రాజకీయాలకు బ్రేక్ వేస్తానని క్లారిటీ, అంతే కథ
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో సమూల మార్పులు చేయాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాశాఖకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు దూరం పెట్టి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు అతీతంగా వైస్ చాన్సలర్లను నియమిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన అన్ని విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఎక్స్ (ట్విట్టర్)లో తెలిపారు. విశ్వవిద్యాలయాలు సమూలంగా ప్రక్షాళన చేయాలని తమ కూటమి ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలను తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

అందులో భాగంగానే రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వైస్ ఛాన్స్ లర్లుగా నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల్లో ర్యాంకింగ్స్ మెరుగుపరచడం, పరిశోధనలపై దృష్టి సాధించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం లక్షంగా పెట్టుకుందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని యూనివర్సిటీలను తీర్చిదిద్దుతామని అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్స్ లర్లు నియమించడానికి దరఖాస్తులు ఆహ్వానించామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని యూనివర్సిటీలకు వైస్ చాన్స్ లర్లుగా పదవులు చేపట్టడానికి అర్హత ఉన్న విద్యావంతులు దరఖాస్తులు చేసుకోవడానికి ఈనెల 28వ తేదీ చివరి తేదీ అని మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇతర శాఖలకు చెందిన అనేక మంది ఉద్యోగులను డిప్యుటేషన్ పై యూనివర్సిటీలోని కీలక పదవుల్లో నియమించారని ఆరోపణలు ఉన్నాయి.
గత వైసీపీ ప్రభుత్వం లో విద్యాసంస్థలను భ్రష్టు పట్టించారని, యూనివర్శిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా తీర్చిదిద్దారని మంత్రి నారా లోకేష్ ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయాలకు, విశ్వవిద్యాలయాలకు ఎలాంటి సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పటి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని విశ్వవిద్యాలయాలకు వీసీలను రాజకీయాల అతీతంగా విద్యావంతులను నియమిస్తామని మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇవ్వడంతో చాలామంది విద్యావంతులు కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications