హరికృష్ణ ఎదురుపడ్డప్పుడు: చిరంజీవి, నివాళులు అర్పించి ప్రసంగం ప్రారంభించిన జగన్
Recommended Video

హైదరాబాద్: హరికృష్ణ మృతి చాలా దురదృష్టకరమని, తన మనసును కలచివేస్తోందని చిరంజీవి అన్నారు. ఆయన మరణం తనను బాధిస్తోందన్నారు. మెహిదీపట్నంలోని నివాసంలో హరికృష్ణ భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. నందమూరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడారు.
తన సోదర సమానుడు, ఎంతో ఆప్యాయంగా పలకరించే నందమూరి హరికృష్ణ అకాల మరణం చెందడంతో దిగ్భ్రాంతికి గురయ్యామని చెప్పారు. చాలా బాధగా ఉందని, మనసు కలచివేస్తోందని అన్నారు.

హరికృష్ణ తనకు ఎప్పుడు ఎదురుపడ్డా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని గుర్తు చేసుకున్నారు. సరదాగా జోక్స్ వేస్తూ నవ్వించే వారని గుర్తు చేసుకున్నారు. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని, వారి ఫ్యామిలీ మనోస్థైర్యంతో ఉండాలని కోరుకున్నారు.
హరికృష్ణకు నివాళి అర్పించి జగన్ ప్రసంగం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పాదయాత్ర విశాఖ జిల్లాలో కొనసాగుతోంది. అనకాపల్లి బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ప్రసంగం ప్రారంభానికి ముందు హరికృష్ణకు నివాళులు అర్పించారు. హరికృష్ణ మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని, ఆయన మృతికి తన సంతాపం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఆ తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగించారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications