'సమాధానం చెప్పలేని పరిస్థితిలో చంద్రబాబు', లాలూచీపై సుజాత హెచ్చరిక
అమరావతి: తన పైన వచ్చిన అవినీతి ఆరోపణలకు సమాధానం ఇచ్చుకోలేని స్థితిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీ రామచంద్రయ్య గురువారం విమర్శించారు. ఏపీలో ప్రభుత్వ పాలన అవినీతిమయంగా మారిందన్నారు.
తెలుగుదేశం పార్టీ నేతలు అవినీతితో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. టిడిపి నేతల అవినీతితో ఏపీలో పరిశ్రమలు పెట్టాలంటే పారిశ్రామిక వేత్తలు భయపడిపోతున్నారన్నారు. సాధ్యంకాని హామీలతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

లాలూచీ పడితే చర్యలు: పీతల సుజాత
ఉచిత ఇసుక పక్కదారి పట్టడం పైన మంత్రి పీతల సుజాత గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. లాలూచీ పడిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
గనుల శాఖ పైన పీతల సుజాత ఈ రోజు సమీక్ష నిర్వహించారు. విజయనగరం జిల్లాలో ఇనుము, మాంగనీస్ నిక్షేపాలు గుర్తించామన్నారు. గనుల శాఖ ద్వారా రూ.1700 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటికే రూ.736 కోట్ల ఆదాయం వచ్చిందని ఈ సందర్భంగా చెప్పారు.
-
ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. ఇకపై మూడు కాదు నాలుగు !! -
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబుల్ శుభవార్తలు చెప్పిన ఏపీ సర్కార్! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం












Click it and Unblock the Notifications