వర్షపునీరు చేరడానికి కిటీకీలు తెరిచిఉండడమే కారణం: సిఆర్డీఎ కమిషనర్ శ్రీధర్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని తాత్కాలిక భవనాల్లోకి వర్షపు నీరు చేరడంపై అధికారులు ఆరాతీశారు. వర్షం నీరు వచ్చిన ప్రాంతాలను సిఆర్ డి ఎ కమిషనర్ శ్రీధర్ పరిశీలించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని తాత్కాలిక భవనాల్లోకి వర్షపు నీరు చేరడంపై అధికారులు ఆరాతీశారు. వర్షం నీరు వచ్చిన ప్రాంతాలను సిఆర్ డి ఎ కమిషనర్ శ్రీధర్ పరిశీలించారు.
ఐదో బ్లాక్ లో సర్ రూప్ నుండి వర్షపు జల్లు కొట్టుకురావడం వల్లే భవనంలోకి నీరువచ్చిందని శ్రీధర్ మీడియాకు వివరించారు. అసెంబ్లీ నిర్మాణం తర్వాత తొలిసారిగా వర్షం రావడంతో నిర్మాణలోపాలు అర్ధమయ్యాయన్నారు.

కొన్ని చోట్ల కిటీకీలు మూయకపోవడం వల్లే లోనికి వర్షపు నీరు వచ్చిందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. నిర్మాణ కంపెనీల ప్రతినిధుతలో కలిసి ఆయన ఈ ప్రాంతాన్ని పరిశీలించారు.
విపక్షనాయకుడు జగన్ చాంబర్ లోకి నీరు రావడంపై చీఫ్ ఇంజనీర్ తో పరిశీలన చేయిస్తున్నట్టు సిఆర్ డిఏ కమిషనర్ చెప్పారు.
మంగళవారం నాడు కురిసిన వర్షానికే అసెంబ్లీ తాత్కాలిక సచివాలయం భవనాల్లోకి భారీగా నీరు వచ్చి చేరింది. పై కప్పుల నుండి నీరు ధారగా రావడంతో సిబబంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
-
ఏపీ రాజధానిని మళ్లీ మార్చుకోవచ్చా ? అమరావతి గెజిట్ కూడా సరిపోదా ? -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
ఇక మంటలే: ఈరోజు, రేపు బయటకు రావద్దు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!! -
అమరావతి పై వెంకయ్య కీలక ప్రతిపాదన, అమిత్ షా అంగీకారం..!! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications