విజయసాయిని బూట్లు నాకేందుకు రాజ్యసభకు పంపించావా: జగన్పై దేవినేని
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయడానికి అంటూ వైయస్సార్ కాంగ్రెస్ రాజీనామాల డ్రామా ఆడుతోందని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు శుక్రవారం మండిపడ్డారు.
నాడు ప్రతిపక్షంలో ఉన్న తాము ప్రాణాలకు తెగించి మరి సమైక్యాంధ్ర ఉద్యమం చేశామని, నాటి ప్రధాని మన్మోహన్, సోనియా నివాసాల వద్ద కు వెళ్లి నిరసన వ్యక్తం చేశామన్నారు.

జగన్ నువ్వేం చేశావ్, నీ దళారి విజయసాయి రెడ్డి బూట్లు నాకుతున్నాడు, బూట్లు నాకేందుకా ఆయనను రాజ్యసభకు పంపించింది, ఈ దళారీ పనులు ప్రజలకు తెలియవని అనుకుంటున్నారా, ఎవరి కాళ్ల మీద పడుతున్నారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఏం చేస్తున్నారని మండిపడ్డారు.
మీ రాజీనామా డ్రామాల విషయం ప్రజలకు తెలుసునని చెప్పారు. నాయకులను కించపరిచేలా మాట్లాడుతున్న జగన్కు ప్రజాస్వామ్య పద్ధతిలో తగిన సమాధానం చెబుతామన్నారు.అని అన్నారు.
బీజేపీపై నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం
ప్రజలు ఏం తినాలో బీజేపీ వాళ్లే చెబుతున్నారని, ఆవు మాంసం తిన్న వాళ్లను చంపించిన ఘనత ఆ పార్టీదేనని మంత్రి నక్కా ఆనందబాబు వేరుగా విమర్శించారు. దేశ రక్షణను కాపాడాల్సిన నిఘా వ్యవస్థను కూడా బీజేపీ ప్రభుత్వం రాజకీయ అవసరాలకు వాడుకుంటోందన్నారు.
న్యాయ, పార్లమెంట్ వ్యవస్థలను కేంద్రం భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. ఏపీ ప్రయోజనాల కోసం పాటుపడుతున్న చంద్రబాబుకు ప్రజలు అండగా నిలవాలని, ఏపీకి న్యాయం చేసే వరకు కేంద్రంపై తమ పోరాటం ఆగదన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications