టిడిపి కార్యాలయానికి డిఎల్: అభ్యర్థుల కసరత్తు

తెలుగుదేశం పార్టీలో చేరే విషయంపై ఆయన సోమవారం మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓ సైకో అని, అలాంటి వారికి చెక్ పెట్టాలంటే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు మద్దతివ్వాలని ఆయన అన్నారు. అపుడే సీమాంధ్రను స్వర్ణాంధ్ర ప్రదేశ్గా మార్చుకోగలమన్నారు.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. తమ నియోజకవర్గంలోని 15 ఎంపిటిసి స్థానాలకు గాను 13 స్థానాలను గెలుచుకుని కార్యర్తలు సత్తాచాటాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని అనుచరులు, కార్యకర్తలతో చర్చించారు.
అంతేకాకుండా తాను తెలుగుదేశం పార్టీలో చేరే విషయంపై నాలుగైదు రోజుల్లో స్పష్టత ఇస్తానని డిఎల్ చెప్పారు. ఇదే అంశంపై స్థానిక నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.
More From
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications