మంగళగిరిలో ఠాగూర్ తరహా 'సీన్': డాక్టర్ల నిర్వాకానికి కుటుంబ సభ్యులు షాక్!
డబ్బుల కోసం కక్కుర్తి పడే కొన్ని కార్పోరేట్ ఆసుపత్రులు.. శవాలకు కూడా ట్రీట్మెంట్ చేసి డబ్బులు గుంజుతున్నాయి. పేషెంట్ చనిపోయాడన్న విషయాన్ని దాచిపెట్టి.. ట్రీట్మెంట్ చేస్తున్నట్లు నటించి లక్షల కొద్ది డ
గుంటూరు: డబ్బుల కోసం కక్కుర్తి పడే కొన్ని కార్పోరేట్ ఆసుపత్రులు.. శవాలకు కూడా ట్రీట్మెంట్ చేసి డబ్బులు గుంజుతున్నాయి. పేషెంట్ చనిపోయాడన్న విషయాన్ని దాచిపెట్టి.. ట్రీట్మెంట్ చేస్తున్నట్లు నటించి లక్షల కొద్ది డబ్బులు గుంజుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలోను ఇదే ఘటన చోటు చేసుకుంది.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్వరూప అనే యువతిని మంగళగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలియగానే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి పరుగుతీశారు. అయితే స్వరూప ప్రాణానికి ప్రమాదమేమి లేదని డాక్టర్లు చెప్పడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

రెండు రోజుల పాటు ట్రీట్మెంట్ చేస్తున్నట్లు నటించి.. ఆపై స్వరూప చనిపోయిందని చెప్పారు. డబ్బు చెల్లించి శవాన్ని తీసుకుని వెళ్లాలన్నారు. అలా స్వరూప కుటుంబం నుంచి రూ.150లక్షలు గుంజారు. ఇంకా చెల్లించాలంటూ వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
స్వరూప చనిపోయిన విషయాన్ని దాచిపెట్టి, ట్రీట్మెంట్ చేస్తున్నట్లు నటించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అచ్చు ఠాగూర్ సినిమా తరహాలో జరిగిన ఈ ఘటనపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications