లింగ మార్పిడి చేసి వదిలేశాడు :పాత స్నేహితుడిపై ఫిర్యాదు
విజయవాడ: లింగ మార్పిడి చేసి వదిలేసిన స్నేహితుడిపై ఫిర్యాదు చేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకొంది.ఈ ఘటన విజయవాడ సమీపంలోని పెనమలూరులో కలకం రేపింది.
ఇద్దరూ కలిసి చదువుకొన్నారు.సన్నిహితంగా ఉండేవారు. ఎప్పటికీ కలిసి ుండాలన్న కోరిక వారిలో కలిగింది.దీంతో ఇద్దరూ స్నేహితుల్లో ఒకరు లింగ మార్పిడి చేసుకొని స్త్రీ మారిపోయారు.కొంతకాలంపాటు కలిసే ఉన్నారు.కాని, ప్రస్తుతం విడిపోయారు. దీంతో లింగ మార్పిడి చేసుకొని స్త్రీ మారిన వ్యక్తి స్నేహితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కానూరు చెందిన రాకేష్ రెడ్డి, దుర్గారావులు కొంతకకాలంపాటు ఒంగోలులో కలిసి చదువుకొన్నారు. ఒకే హాస్టల్ లో ఉండేవారు. చదువు ముగిశాక దుర్గారావు ముంబై వెళ్ళి లింగమార్పిడి చేసుకొన్నాడు. దుర్గారావు దుర్గ గా మారాడు.దీంతో కొంతకాలంపాటు దుర్గ, రాకేష్ రెడ్డిలు కలిసి జీవించారు.
కొంత కాలంపాటు కలిసి ఉన్నవారు. రాకేష్ వివాహాం కూడ చేసుకొన్నాడని దుర్గ చెబుతోంది.ప్రస్తుతం వేరోకరిని వివాహాం చేసుకొనేందుకు రాకేష్ ప్రయత్నిస్తున్నాడని దుర్గ ఆరోపిస్తోంది.ఈ ఆరోపణలను రాకేష్ కుటుంబసభ్యులు ఖండిస్తున్నారు.రాకేష్ రెడ్డిపై దుర్గ పిర్యాదు చేసింది. రాకేష్ రెడ్డి కుటుంసభ్యులు కూడ దుర్గపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications