AP Liquor: ఎన్నికల వేళ ఏపీలో మందుబాబులకు షాకులు..!
ఏపీలో ఎన్నికల వేళ మద్యం ప్రలోభాల్ని అరికట్టేందుకు ఈసీ కఠిన చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఓటర్లను మద్యం ద్వారా ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉండటంతో ఆ మేరకు అమ్మకాలపై ఆంక్షలు విధిస్తోంది. ఈ మేరకు ఎక్సైజ్ అధికారులకు సూచనలు చేస్తోంది. దీంతో వారు కూడా క్షేత్రస్ధాయిలో మద్యం అమ్మకాలపై నిఘా పెట్టారు. ఇదంతా అంతిమంగా మందుబాబులకు చుక్కలు చూపిస్తోంది.
రాష్ట్రంలో పరిమితికి మించి మద్యం అమ్మకాలను నియంత్రించాలంటూ ఎక్సైజ్ అధికారులకు ఈసీ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో అధికారులు మద్యం షాపుల్లో అమ్మకాలపై గట్టి నిఘా పెట్టారు. పరిమితికి మించి మద్యం అమ్మితే సదరు షాపుల్ని మూయించేస్తున్నారు. దీంతో మద్యం షాపులతో పాటు మందుబాబులకూ షాకులు తప్పడం లేదు. ఇవాళ రాత్రి తెరిచి ఉన్న మద్యం షాపులు తెల్లారే కల్లా మూతపడుతుండటంతో మందుబాబులు అవాక్కవుతున్నారు.

More From
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
Dry Day: మందు బాబులకు షాక్.. వాహనదారులకు అలర్ట్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications