తాజా సర్వే: ఏపీలో మళ్లీ జగన్దే అధికారం, ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ప్రజల మద్దతు కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నాయి. తమ పార్టీ అధికారం అంటూ చెప్పుకుంటున్నాయి. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న పలు సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం ఏ ఏ పార్టీకి దక్కుతుందనే సర్వేలను చేపట్టాయి. తాజాగా, ఎలెసెన్స్ సర్వే తన అంచనా ఫలితాలను వెల్లడించింది.
ఈ సర్వే ప్రకారంలో ఏపీలో మరోసారి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపడతారని తేల్చింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 12 మధ్య ఈ సర్వేను చేపట్టారు. 86,200 మందిని శ్యాంపిల్ సైజుగా తీసుకున్నారు. ప్రతిపక్షాలు కూటమిగా వచ్చినప్పటికీ జగన్ పార్టీకి మెజార్టీ సీట్లు దక్కుతాయని ఈ సర్వే తేల్చింది.

ఈ సర్వే ప్రకారం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 127 విజయం సాధిస్తుంది. 50.38 శాతం ఓట్ షేర్ సాధిస్తుంది.
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 48 స్థానాలను దక్కించుకుంటుంది. 45.58 శాతం ఓట్ షేర్ సాధిస్తుంది.
కాంగ్రెస్ పార్టీ ఏపీలో మరోసారి ఖాతా తెరవదని ఈ సర్వే తేల్చింది. 1.38 ఓటు శాతం దక్కించుకుంది. ఇతరులకు కూడా సీట్లేవీ రావని, 2.66 శాతం ఓట్ షేర్ వీటికి అభ్యమైందన్నారు.
ఉమ్మడి జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే?
శ్రీకాకుళం జిల్లా:
వైయస్సార్సీపీ: 8
ఎన్డీఏ: 2
విజయనగరం:
వైయస్సార్సీపీ: 8
ఎన్డీఏ: 1
విశాఖపట్నం:
వైయస్సార్సీపీ: 4
ఎన్డీఏ: 8
ఇతరులు: 3
తూర్పు గోదావరి:
వైయస్సార్సీపీ: 9
ఎన్డీఏ: 9
ఇతరులు: 1
పశ్చిమగోదావరి:
వైయస్సార్సీపీ: 8
ఎన్డీఏ: 7
కృష్ణా:
వైయస్సార్సీపీ: 10
ఎన్డీఏ: 5
ఇతరులు: 1
Elecsense Survey for Andhra Pradesh Assembly Elections :
— Actual India (@ActualIndia) April 15, 2024
YSRCP : 127 (50.38%)
TDP+ : 48 (45.58%)
INC : 00 (1.38%)
OTH : 00 (2.66%)#YSRCP to Retain Power. pic.twitter.com/VTK5U9qoZw
గుంటూరు:
వైయస్సార్సీపీ: 9
ఎన్డీఏ: 2
ఇతరులు: 6
ప్రకాశం:
వైయస్సార్సీపీ: 9
ఎన్డీఏ: 2
ఇతరులు: 1
నెల్లూరు:
వైయస్సార్సీపీ: 9
ఎన్డీఏ:
ఇతరులు: 1
చిత్తూరు:
వైయస్సార్సీపీ: 12
ఎన్డీఏ: 1
ఇతరులు: 1
కడప:
వైయస్సార్సీపీ: 10
ఎన్డీఏ: 0
ఇతరులు: 0
కర్నూలు:
వైయస్సార్సీపీ: 13
ఎన్డీఏ: 1
అనంతపురం:
వైయస్సార్సీపీ: 12
ఎన్డీఏ: 1
ఇతరులు: 1
మొత్తం 175 అసెంబ్లీ సీట్లున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి 127 సీట్లు, టీడీపీ, బీజేపీ, జనసేనకు 48 స్థానాలు దక్కుతాయని తెలిపింది.
-
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..!












Click it and Unblock the Notifications