కలకలం: తిరుమల వెళ్లే దారిలో పేలుడు పదార్థాలు
తిరుపతి: తిరుమల వెళ్లే దారిలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. రోజువారీ కూంబింగ్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీవారి మెట్ల దగ్గరి అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు నిర్వహించారు.
పోలీసులు జరిపిన సోదాల్లో పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగపడే ఎలక్ట్రానిక్ పరికరాలు లభ్యమయ్యాయి. భారీగా కెపాసిటర్లు, కండెన్సర్లు, సర్క్యూట్ బోర్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గుర్తు తెలియని దుండగులు ఇక్కడ ఆ పరికరాలను విడిచిపెట్టి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇక్కడి దుండగులు ఈ పదార్థాలను ఎందుకు తెచ్చారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాంబు తయారీకి ఉపయోగపడే పదార్థాలే కావడంతో పోలీసులు విస్తృతంగా పరిశీలన జరిపారు. ఘటనా స్థలానికి ఐజీ కాంతారావు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. అసాంఘిక శక్తులెవరైనా ఈ పదార్థాలను ఇక్కడికి తెచ్చారా? అనే కోణంలోనూ విచారణ చేపడుతున్నారు పోలీసులు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..












Click it and Unblock the Notifications