కలకలం: తిరుమల వెళ్లే దారిలో పేలుడు పదార్థాలు
తిరుపతి: తిరుమల వెళ్లే దారిలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. రోజువారీ కూంబింగ్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీవారి మెట్ల దగ్గరి అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు నిర్వహించారు.
పోలీసులు జరిపిన సోదాల్లో పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగపడే ఎలక్ట్రానిక్ పరికరాలు లభ్యమయ్యాయి. భారీగా కెపాసిటర్లు, కండెన్సర్లు, సర్క్యూట్ బోర్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గుర్తు తెలియని దుండగులు ఇక్కడ ఆ పరికరాలను విడిచిపెట్టి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇక్కడి దుండగులు ఈ పదార్థాలను ఎందుకు తెచ్చారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాంబు తయారీకి ఉపయోగపడే పదార్థాలే కావడంతో పోలీసులు విస్తృతంగా పరిశీలన జరిపారు. ఘటనా స్థలానికి ఐజీ కాంతారావు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. అసాంఘిక శక్తులెవరైనా ఈ పదార్థాలను ఇక్కడికి తెచ్చారా? అనే కోణంలోనూ విచారణ చేపడుతున్నారు పోలీసులు.
-
Tirupati: తిరుపతికి కేంద్రం గుడ్ న్యూస్-ఇక అంతా అక్కడే..! -
TTD: శ్రీవారి సేవ వేళల్లో తాజా మార్పు, లడ్డూ ప్రసాదం పంపిణీపై కీలక ప్రకటన..!! -
తిరుపతికి వెళ్లే ఈ ప్రధాన రైళ్లల్లో కీలక మార్పులు, ఇక నుంచి..!! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది












Click it and Unblock the Notifications