డ్రైవర్లు, సిబ్బంది మధ్య ఘర్షణ... నిలిచిన బస్సులు
విజయనగరం: జిల్లాలోని పార్వతీపురం ఆర్టీసీ డిపోలో ఆదివారం ఉదయం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. డిపోలో భద్రతను పర్యవేక్షిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది, బస్సు డ్రైవర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే... డ్రైవర్లు మద్యం తాగి విధులకు హాజరవుతున్నారని సెక్యూరిటీ సిబ్బంది ఆరోపించగా, అలాంటిదేమీ లేదని డ్రైవర్లు వాదించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట ముదిరి ఘర్షణకు దారి తీసింది.

అనంతరం సెక్యూరిటీ సిబ్బంది వైఖరికి నిరసనగా డ్రైవర్లు, కండెక్టర్లతో కలిసి ధర్నాకు దిగారు. దీంతో బస్సులన్నీ డిపోలోనే నిలిచిపోయాయి. మందుస్తు సమాచారం లేకుండా ఆర్టీసీ సిబ్బంది ఆందోళనకు దిగడంతో బస్సులు లేక ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications