AP: ఏపీ నుంచి మంత్రి పదవులు దక్కేది వీరికే.. !
నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆదివారం మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. ప్రధానితో పాటు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఈసారి కేంద్రంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఏపీ టీడీపీ నుంచి ముగ్గురికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
జనసేన నుంచి ఒకరు, ఏపీ బీజేపీ నుంచి ఒకరికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. బీజేపీ నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరి, జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి, టీడీపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. తెలంగాణకు కూడా మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ కు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.

మంత్రి పదవులకు సంబంధించి ఇప్పటికే ఎంపీలకు సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. రేపు ఉదయాని కల్లా ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయో తెలియనుంది. ఈసారి కేంద్రంలో జంబో క్యాబినెట్ ఉండే అవకాశం ఉంది. ఆదివారం రాత్రి 7 గంటల తర్వాత ఢిల్లీలో మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications