ఏర్పేడు ప్రమాదంలో ఇసుక మాఫియా హాస్తం?:బొజ్జల
ఏర్పేడులో లారీ భీభత్సం సృష్టించిన ఘటన వెనుక ఇసుక మాఫియా హస్తం ఉందేమోనని మాజీ మంత్రి , శ్రీకాళహాస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుమానాన్ని వ్యక్తం చేశారు.
చిత్తూరు: ఏర్పేడులో లారీ భీభత్సం సృష్టించిన ఘటన వెనుక ఇసుక మాఫియా హస్తం ఉందేమోనని మాజీ మంత్రి , శ్రీకాళహాస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుమానాన్ని వ్యక్తం చేశారు.
సంఘటనా స్థలాన్ని ఆయన శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ ఘటనలో మరణించినవారంతా తమ పార్టీకి చెందినవారేనని చెప్పారు. తన నియోజకవర్గంలో ఇసుక మాఫియా లేకుండా చర్యలు తీసుకొంటానని ఆయన చెప్పారు.

మరో వైపు ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకుగాను మంత్రి లోకేష్ మంత్రివర్గం సమావేశం ముగిసిన వెంటనే రోడ్డు మార్గంలో చిత్తూరుకు బయలుదేరి వెళ్ళారు.
అసలు ఈ ఘటనకు కారణాలేమిటనే విషయాన్ని ఆరా తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇసుక మాఫియా ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చి బలికావడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications