‘‘జయదేవ్ ఓ విజిటింగ్ ప్రొఫెసర్.. ఏం సాధించారని సన్మానం?’’
కాకినాడ: ఏపీలో టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ ముదురుతోంది. ఇరు పార్టీల నేతలు పరస్పరం విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు చేసుకుంటున్నారు. టీడీపీ తమకు కటీఫ్ చెప్పినా పర్వాలేదంటూ లైట్ తీసుకుంటున్నారు.
Recommended Video

బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైడా కృష్ణమోహన్, యువమోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ రాంప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఏం సాధించారని ఆయనకు సన్మానం చేస్తున్నారని ప్రశ్నించారు.

గుంటూరులో ఆయన్ని విజిటింగ్ ప్రొఫెసర్ అని పిలుస్తారంటూ ఎద్దేవా చేశారు. అవకాశమొస్తే తాము జయదేవ్ కంటే బాగా మాట్లాడగలమన్నారు. టీడీపీ నాయకులు.. బీజేపీ నాయకులను బెదిరించాల్సిన అవసరం లేదన్నారు.
'మాతో రాంరాం అనుకుటే మేమూ రాంరామే. ఒకవేళ యుద్ధం చేయాలనుకుంటూ మేమూ చేస్తాం. మా దగ్గర కూడా ఆయుధాలున్నాయి. టీడీపీ నేతలు పరుషమైన వ్యాఖ్యలు చేయకుండా మృదువుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తే బాగుంటుంది..' అని కృష్ణమోహన్, రాంప్రసాద్ వ్యాఖ్యానించారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications