మహిళ అని సంయమనం, పల్లెటూరిలో పుట్టిపెరిగా.. నీకంటే ఎక్కువే మాట్లాడగలను: అమరనాథ్ రెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అమరనాథ్రెడ్డి స్పందించారు. రోజా ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అమరనాథ్రెడ్డి స్పందించారు. రోజా ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడి ప్రభుత్వం, ఏపీ మంత్రులు అంతా అవినీతిమయం అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా గురువారం తీవ్ర స్థాయిలో విమర్శించిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో మహిళలపై జరుగుతోన్న దాడులపై కూడా రోజా తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించారు. దీనిపై ఏపీ మంత్రి అమరనాథ్రెడ్డి శుక్రవారం స్పందిస్తూ.. రోజా ఓ మహిళ కాబట్టి తాను సంయమనం పాటిస్తున్నానని వ్యాఖ్యానించారు.
తాను పల్లెటూరిలో పుట్టిపెరిగానని, రోజా కంటే ఎక్కువగా తాను వ్యాఖ్యలు చేయగలనని మంత్రి అన్నారు. తాను పుట్టినప్పుడే మూడువేల ఎకరాల భూస్వామినని, తన కుటుంబంలో ఎవరిపైనా అవినీతి కేసులు లేవని అమరనాథ్ రెడ్డి చెప్పారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications