కిమ్స్ కెళ్లి దాసరిని పరామర్శించిన జగన్: త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
జగన్ ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఆయన వెంట భూమన కరుణాకర్ రెడ్డి, బాలసౌరి తదితరులు ఆయన వెంట వెళ్లారు. దాసరి ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడిన జగన్.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
హైదరాబాద్: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న దర్శకరత్న దాసరి నారాయణరావును వైసీపీ అధినేత జగన్ కలిశారు. బుధవారం ఉదయం ఆసుపత్రిలో దాసరిని కలిసిన జగన్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జగన్ ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఆయన వెంట భూమన కరుణాకర్ రెడ్డి, బాలసౌరి తదితరులు ఆయన వెంట వెళ్లారు. దాసరి ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడిన జగన్.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కాగా, ఊపిరితిత్తులు, కిడ్నీ, మూత్రపిండాల సమస్యలతో మాజీ కేంద్రమంత్రి దాసరి
నారాయణరావు గతకొంత కాలంగా బాధపడుతున్నారు. దాసరి ఆసుపత్రిలో చేరినప్పటినుంచి తరుచూ ఆసుపత్రికెళ్లి సినీ నటుడు మోహన్ బాబు ఆయన బాగోగులను చూసుకుంటున్నారు .
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications