పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రముఖ హోటల్లో జేఎఫ్సీ భేటీ
Recommended Video

Pawan Kalyan's JFC Final Report On Centre's Aid To AP
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ శనివారం ఉదయం భేటీ అయింది. హైదరాబాదులోని ఆవాస హోటల్లో సమావేశమయ్యారు.
పవన్ కళ్యాణ్తో పాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, తోట చంద్రశేఖర్, పద్మనాభయ్య తదితరులు సమావేశానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా విభజన చట్టంలోని హామీలపై జేఎఫ్సి తుది నివేదిక ఇవ్వనుంది.

మధ్యాహ్నం మూడు గంటలకు పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. జేఎఫ్సీ నివేదికను ఆయన ప్రజలకు వివరిస్తారు.
More From
-
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఉస్తాద్కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications