ఆధారాలున్నాయి: బొత్సకు కాల్వ కౌంటర్, 'గవర్నర్'పై వెనక్కి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ సవాల్ను తాము స్వీకరిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు శుక్రవారం స్పష్టం చేశారు. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన ఆరోపణలకు తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పారు.
తమ పార్టీ నాయకులు కొందరు ఆవేదనతోనే కొందరు గవర్నర్ నరసింహన్ పైన వ్యాఖ్యలు చేశారని చెప్పారు. వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. తాము తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదన్నారు.
పొగాకు రైతులతో చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా పర్యటన సందర్భంగా శుక్రవారం పొగాకు రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

రైతులను వేధింపులకు గురిచేస్తే సహించేది లేదని సక్రమ పద్ధతుల్లోనే గిట్టుబాటు ధర చెల్లించి, కొనుగోళ్లు చేయాలని ఆయన పొగాకు వ్యాపారులను హెచ్చరించారు. టుబాకో బోర్డు, ఎస్టిసి ద్వారా కొనుగోళ్లు జరిపించాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
'సెక్షన్ 8 అవసరం లేదు'
హైదరాబాద్లో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లో సెక్షన్ 8 అవసరమే లేదని తేల్చిచెప్పారు. హైదరాబాద్లో ఆంధ్రా పోలీస్ స్టేషన్లు పెట్టడమంటే తెలంగాణ హక్కులను హరించడమే అని మండిపడ్డారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications