గుండ్రేవుల ప్రాజెక్ట్ అప్పుడే వద్దు: ఏపీకి కర్నాటక లేఖ
బెంగళూరు: తుంగభద్ర నది పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తలపెట్టిన గుండ్రేవుల ప్రాజెక్టు పైన ముందుకు వెళ్లవద్దని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దానిని ప్రస్తుతానికి నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కర్నాటక సోమవారం నాడు లేఖ రాసింది.
కర్నాటక జల వనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి రామమూర్తి.. ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. తుంగభద్ర పైన రాజోలిబండ నీటి మళ్లింపు పథకం దిగువన కర్నూలు జిల్లా గుండ్రేవుల సమీపంలో 20 టీఎంసీల సామర్థ్యంతో డ్యాం నిర్మాణానికి ఏపీ సమాయత్తమయింది.

దీని వల్ల కర్నాటకలో ఏ మేరకు ముంపు ఉంటుందో అధ్యయనం చేయాల్సి ఉందని, నీటి నిల్వ, వరద ప్రభావాన్ని కూడా పరిశీలించవలసి ఉందని చెప్పారు. ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక, ప్రాజెక్టు ప్రస్తుత స్థితికి సంబంధించి వివరాలు ఇవ్వాలని కోరారు.
More From
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications