కంట్రోల్లో ఉండు: హరీష్ రావుకు కిరణ్ రెడ్డి హెచ్చరిక

హరీష్ రావు నోటిని అదుపులో పెట్టుకోవాలని, కాస్త కంట్రోల్లో ఉండాలని హెచ్చరించారు. ఏది అంటే అది మాట్లాడవద్దని సూచించారు. మరో సమయంలో ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పైన ఏ సీమాంధ్ర నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని స్పష్టం చేశారు.
బుధవారం తెరాస సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు పైన కూడా కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నిన్న కిరణ్ స్పీచ్పై కెటిఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తే... కెసిఆర్ ఈ సభలో చాలా చిన్నవాడని, కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలన్నారు. అదే పనిగా తెరాస సభ్యులు కిరణ్ను అడ్డుకునే ప్రయత్నాలు చేయడంతో మీకు డిస్టర్బ్ చేయాలనిపిస్తే మీ ఇష్టం అన్నారు.
కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ముసాయిదా బిల్లు పైన సుదీర్ఘంగా ప్రసంగించనున్నారు. బిల్లు పైన ప్రసంగించేందుకు ఆయన 450 పేజీలు సిద్ధం చేసుకున్నారు. ఎనిమది నుండి పది గంటల పాటు ప్రసంగించే అవకాశముంది.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications