కంట్రోల్లో ఉండు: హరీష్ రావుకు కిరణ్ రెడ్డి హెచ్చరిక

హరీష్ రావు నోటిని అదుపులో పెట్టుకోవాలని, కాస్త కంట్రోల్లో ఉండాలని హెచ్చరించారు. ఏది అంటే అది మాట్లాడవద్దని సూచించారు. మరో సమయంలో ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పైన ఏ సీమాంధ్ర నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని స్పష్టం చేశారు.
బుధవారం తెరాస సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు పైన కూడా కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నిన్న కిరణ్ స్పీచ్పై కెటిఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తే... కెసిఆర్ ఈ సభలో చాలా చిన్నవాడని, కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలన్నారు. అదే పనిగా తెరాస సభ్యులు కిరణ్ను అడ్డుకునే ప్రయత్నాలు చేయడంతో మీకు డిస్టర్బ్ చేయాలనిపిస్తే మీ ఇష్టం అన్నారు.
కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ముసాయిదా బిల్లు పైన సుదీర్ఘంగా ప్రసంగించనున్నారు. బిల్లు పైన ప్రసంగించేందుకు ఆయన 450 పేజీలు సిద్ధం చేసుకున్నారు. ఎనిమది నుండి పది గంటల పాటు ప్రసంగించే అవకాశముంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications