సైకిల్ ర్యాలీలో అపశృతి: బైక్ ఢీ, కోడెలకు స్వల్ప గాయాలు
గుంటూరు: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం చేపట్టనున్న దీక్షకు మద్దతుగా శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గురువారం చేపట్టిన యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని తన నివాసం నుంచి కోటప్పకొండకు గురువారం ఉదయం కోడెల సైకిల్పై బయల్దేరారు.
మార్గమధ్యంలో అనేక చోట్ల నేతలు కార్యకర్తలు కోడెలకు ఘన స్వాగతం పలికారు. ఆయన సైకిల్ యాత్ర కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా అపశృతి చోటు చేసుకుంది. యలమంద వద్ద ఓ ద్విచక్రవాహనదారుడు అదుపుతప్పి స్పీకర్ కోడెల్ సైకిల్ను ఢీకొట్టాడు.

దీంతో కోడెల శివప్రసాద్ సైకిల్పై నుంచి కిందపడ్డారు. పక్కనే ఉన్న నేతలంతా కోడెలను వెంటనే పైకి లేపి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటనలో కోడెల తలకు స్వల్పగాయాలయ్యాయి. కాసేపు సేద తీరిన తర్వాత కోడెల తన సైకిల్ యాత్రను కొనసాగించారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications