అవిశ్వాసంపై చర్చకు సిద్దం: ప్రభుత్వం, విపక్షాల ఆందోళనలతో లోక్సభ వాయిదా
Recommended Video

అమరావతి: కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు అందాయని లోక్ సభ స్సీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో మంగళవారం నాటికి సభను వాయిదా వేశారు. అయితే సభ ఆర్డర్లో ఉంచేందుకు సహకరించాలని స్పీకర్ పదే పదే విన్నవించారు.. కానీ, ఫలితం లేకపోయింది. దీంతో సభను మంగళవారానికి వాయిదా వేస్తూ సుమిత్రా మహజన్ నిర్ణయం తీసుకొన్నాు.
ఊహించినట్టుగానే కేంద్ర ప్రభుత్వంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం సోమవారం నాడు కూడ చర్చకు రాలేదు. కానీ, ఈ అంశంపై టిడిపి సభ్యుడు తోట నరసింహం, వైసీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన నోటీసులు అందాయని స్పీకర్ ప్రకటించారు.

అయితే స్పీకర్ ప్రకటనకు ముందే కేంద్ర హోం మంత్రి రాజ్నాధ్ సింగ్ ప్రభుత్వం అవిశ్వాసానికి తాము సిద్దంగానే ఉన్నామని ప్రకటించింది. అయితే అవిశ్వాసంపై సభ్యలు ఎంతమంది మద్దతిచ్చారనే విషయాన్ని లెక్కించేందుకు సభ ఆర్డర్లో ఉండాల్సిన అవసరం ఉందని స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు.
అయితే సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. టిఆర్ఎస్, అన్నాడిఎంకె సభ్యులు వెల్లో ఆందోళన కొనసాగించారు. నినాదాలు కొనసాగించారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో లోక్సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications