మమతా బెనర్జీకి మంగళగిరి చేనేత చీరలు
హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రఖ్యాతిగాంచిన గుంటూరు జిల్లా చేనేత చీరలపై మనసు పారేసుకున్నారు. నూలుతో తయారైన తెల్లని రంగు అంచు ఉన్న చీరలనే ఆమె ధరిస్తుంటారు. దీంతో చేనేత మగ్గంపై తయారైన చీరలు కావాలని మమతా బెనర్జీ కోరారు.

దీదీ కావాలని అడగడటంతో మంగళగిరి చేనేత మగ్గంపై వాటిని ప్రత్యేకంగా తయారు చేయించారని తెలుస్తోంది. తెలుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ వంటి రంగు అంచులతో చేనేత కార్మికులు కొన్ని చీరలు తయారు చేశారు.
సుమారు 50 చీరలు పశ్చిమ బెంగాల్కు పంపుతున్నారని సమాచారం. మరో 50 చీరలకు ఆర్డరు ఇచ్చారని, వచ్చేవారంలో వాటిని పంపుతామని చేనేత వస్త్ర ఉత్పత్తిదారులు చెప్పారు.
More From
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications