మమతా బెనర్జీకి మంగళగిరి చేనేత చీరలు
హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రఖ్యాతిగాంచిన గుంటూరు జిల్లా చేనేత చీరలపై మనసు పారేసుకున్నారు. నూలుతో తయారైన తెల్లని రంగు అంచు ఉన్న చీరలనే ఆమె ధరిస్తుంటారు. దీంతో చేనేత మగ్గంపై తయారైన చీరలు కావాలని మమతా బెనర్జీ కోరారు.

దీదీ కావాలని అడగడటంతో మంగళగిరి చేనేత మగ్గంపై వాటిని ప్రత్యేకంగా తయారు చేయించారని తెలుస్తోంది. తెలుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ వంటి రంగు అంచులతో చేనేత కార్మికులు కొన్ని చీరలు తయారు చేశారు.
సుమారు 50 చీరలు పశ్చిమ బెంగాల్కు పంపుతున్నారని సమాచారం. మరో 50 చీరలకు ఆర్డరు ఇచ్చారని, వచ్చేవారంలో వాటిని పంపుతామని చేనేత వస్త్ర ఉత్పత్తిదారులు చెప్పారు.
More From
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications