శ్రీకాళహస్తి ఆలయంలో మంత్రి బొజ్జల భార్య హల్చల్
చిత్తూరు: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీ ఆలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ హల్చల్ చేశారు. శనివారం ఆలయంలోని అన్ని విభాగాలను ఆమె తనిఖీలు చేశారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సస్పెండ్ చేస్తామంటూ ఆలయ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.

ఇటీవలే శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో తెలుగుదేశం మున్సిపల్ ఛైర్మన్ రాధారెడ్డి, ఆలయ ఈవో రాంరెడ్డిల మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి భార్య తనిఖీలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మహా శివరాత్రి ఉత్సవాల టెండర్ల వ్యవహారంలో రాధారెడ్డి, రాంరెడ్డిల మధ్య శుక్రవారం విభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో వారిద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications