తాకట్టు పెట్టిన నగలతో జూదమాడిన బ్యాంకు మేనేజర్! ఓడిపోయి, ఆపైన...
చిత్తూరు: కస్టమర్లు తాకట్టుపెట్టిన నగలను జాగ్రత్తగా భద్రపరచాల్సిన ఓ బ్యాంక్ మేనేజర్ వాటిని జూదంలో పెట్టి, పోగొట్టుకుని, ఎవరికీ అనుమానం రాకుండా వాటి స్థానంలో గిల్టు నగలుంచిన ఉదంతమిది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని వి.కోటలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. వి.కోటలోని ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచి మేనేజర్గా పనిచేస్తున్న ప్రకాశ్కు క్రికెట్ బెట్టింగ్ పిచ్చి ఉంది. ఈ నేపథ్యంలో అతడు తన బ్రాంచిలో కస్టమర్లు తాకట్టు పెట్టిన 2 కేజీల బంగారు నగలను క్రికెట్ బెట్టింగ్లో ష్యూరిటీగా పెట్టాడు.

దురదృష్టవశాత్తు ఆ బెట్టింగ్లో ప్రకాశ్ ఓడిపోయాడు. దీంతో ఎవరికీ అనుమానం రాకుండా ఆ నగల స్థానంలో గుట్టుచప్పుడు కాకుండా గిల్టునగలు పెట్టాడు. ఈ వ్యవహారం వెలుగు చూడడంతో చివరికి మనస్థాపం చెంది ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications