కర్నూలు అభ్యర్థులుగా బుట్టా, ఎస్వీలను ప్రకటించిన లోకేష్: పవన్కు కౌంటర్
కర్నూలు: జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను సోమవారం ప్రకటించారు. కర్నూలు ఎంపీగా బుట్టా రేణుక, ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డిలను ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో వీరు పోటీ చేస్తారని, మంచి మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కర్నూలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అర్థంలేని ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. లేదంటే తనపై చేసిన ఆరోపణలకు సాక్ష్యాధారాలు చూపించాలని నిలదీశారు.

తన అవినీతిపై పవన్ పదేపదే ఆరోపణలు చేస్తున్నారని, అవి ఉంటే కనుక పవన్ ప్రజల ముందు పెట్టాలన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వంటి ప్రతిపక్షాలు కూడా నిరాధార ఆరోపణలు చేస్తున్నాయన్నారు. బీజేపీ నాయకులకు రాయలసీమపై ప్రేమ ఉంటే కర్నూలను దేశ రెండో రాజధానిగా ఎందుకు చేయడం లేదో చెప్పాలన్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications