కిరణ్ రెడ్డి కన్నా నిజాం గొప్ప: కోదండరామ్ కితాబు

కలిసి ఉంటే కష్టాలు తప్ప ఒరిగేదేమిలేదనీ, అందుకే తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నామని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లుపై శానససభలో చర్చకు ఇచ్చిన వారం రోజుల గడువుతో నష్టం లేదని, పార్లమెంట్లో టి బిల్లు పాసవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
శుక్రవారం మెదక్ మండలం సర్దన జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి కోదండరామ్ ప్రసంగించారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అసెంబ్లీలో మాట్లాడే భాష ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. ప్రాజెక్టు నీళ్లు రాక బోర్లు వేసుకున్నా విద్యుత్ లేక పంటలు పండక అప్పులు చేసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి దృష్టిలో రైతుల బాగు ఇదేనా అని ప్రశ్నించారు. నిజాం పాలనలో నిరంకుశమైన రాచరికం నడిచిందన్నారు. 1956 ఆంధ్రాతో కలిస్తే ఒక్క ఒప్పందం అమలుకాకపోగా సర్వనాశనమయ్యామని ఆయన అన్నారు.. 1990 నుండి ఘన్పూర్ ఆనకట్ట కింద గల మహబూబ్నహర్ చివరి ఆయకట్టుకు నీరందడం లేదని చెప్పారు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications