పవన్ కళ్యాణ్! ఉపన్యాసాలు వద్దు!!: సిపిఎం నేత రాఘవులు
న్యూఢిల్లీ/ కాకినాడ: తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై జనసేన అధినేత, సినీ హీరో పవన్ ఇప్పటికైనా స్పందించడం సంతోషమని సిపిఎం జాతీయ నేత బీవీ రాఘవులు అన్నారు. ఢిల్లీలో ఉన్న ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు ఇవ్వడం కాదు.. కార్యాచరణ రూపొందించి పోరాటానికి దిగాలని సూచించారు. అప్పుడే పవన్ కళ్యాణ్తో అందరూ కలిసి వస్తారని రాఘవులు అభిప్రాయపడ్డారు.

ఇదిలావుండగా, గవర్నర్ వ్యవస్థ ఉత్సవ విగ్రహం లాంటిదని సీపీఐ జాతీయ నేత నారాయణ విమర్శించారు. దేశంలో మొత్తం గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం కాకినాడలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలుగు రాష్ర్టాల్లో నెలకొన్న సమస్యలకు కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. కేంద్రం ఆడిస్తున్న నాటకంలో భాగంగానే తెలుగు రాష్ర్టాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయని నారాయణ ఆరోపించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications