వైయస్ జగన్ పార్టీ నేత రెహ్మాన్కు ఏడాది జైలు శిక్ష

ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది దండెం రాంరెడ్డి కేసు పూర్వపరాలను వివరించారు. వైయస్సార్ కాంగ్రెసు నేత, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్కు చెందిన హైదరాబాదులోని బంజారాహిల్స్లో గల ఖాళీ స్థలాన్ని రామంతపూర్ నివాసి శ్రీనివాస్ గౌడ్ కొనాలని అనుకున్నారు.
శ్రీనివాస్ తన భార్య పేరు మీద కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుని పలు విడతలుగా రూ. 44 లక్షలు రెహ్మాన్కు చెల్లించారు. అయితే, కొన్నాళ్లకు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. తీసుకున్న సొమ్మును తిరిగి చెల్లించడానికి రెహ్మాన్ రెండు చెక్కులను శ్రీనివాస్ గౌడ్కు ఇచ్చారు. కానీ ఆ చెక్కులు చెల్లలేదు.
లీగల్ నోటీసులు పంపించినా రెహ్మాన్ స్పందించకపోవడంతో శ్రీనివాస్ గౌడ్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు శుక్రవారంనాడు వెలువడింది.
More From
-
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications