బాబు డైరెక్షన్లో పవన్ నటన: ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడంపై శిల్పా చక్రపాణి
కర్నూలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై నంద్యాల పార్లమెంట్ వైసీపీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పవన్ నటిస్తున్నారని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో సమస్యల గురించి తెలుసుకుని వాటిపై చంద్రబాబును ప్రశ్నించాలని పవన్కు సూచించారు. చంద్రబాబు సైతం వైసీపీ మీద విమర్శలు కట్టిపెట్టి ఇచ్చిన హామిలను నెరవేర్చడంపై ఫోకస్ పెట్టాలని హితవు పలికారు.

ముచ్చుమర్రి ప్రాజెక్టు పైపులు తీసుకెళ్లి పట్టిసీమకు బిగించారని, కనీసం నాలుగు రోజులు కూడా నీళ్లివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హామి వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమి లేదన్నారు.
కాగా, నంద్యాల ఉపఎన్నికకు ముందు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరీ శిల్పా చక్రపాణి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో చక్రపాణి సోదరుడు, వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి పరాజయం పాలయ్యారు.
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications