పాలకుల ప్రజావ్యతిరేక నిర్ణయాలు జనసేనకు లాభం: పంచాంగ శ్రవణం
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి ప్రాంతంలో రైతులతో కలిసి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఉద్దండరాయునిపాలెంలోని ఎస్సీ కాలనీలో ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. ప్రస్తుత పాలకులు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని, అవి జనసేనకు అనుకూలంగా మారుతాయని జోస్యం చెప్పారు. మంత్రుల మధ్య వైరం ఏర్పడటం వల్ల పాలన కుంటుపడుతుందన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎత్తుపల్లాలు వస్తాయన్నారు. ప్రజలకు నాయకుడు పవన్ అన్నారు. జనసేన నాయకత్వం వల్ల ప్రజలకు లాభం కలుగుతుందన్నారు. కాగా పవన్ కళ్యాణ్ తుళ్లూరు మండలంలోని ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెంలలో లంక భూములను పరిశీలించారు.
More From
-
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications