నవరాత్రులు: శంకరన్న కూతురు సుష్మిత.. (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని సైబారాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ కోరారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీతో సమావేశంలో సిపి మాట్లాడుతూ.. గతంలో మాదిరిగా ఉత్సవాలను శాంతియుతంగా చేసుకోవాలన్నారు.
మండపాల వద్ద డిజెలు పెట్టరాదని, నిబంధనలు అత్రికమించి డిజెలు పెడితే నిర్వాహకులపై, డిజె యజమానిపై కేసు పెడతామని హెచ్చరించారు.
మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ పేర్కొన్నారు. నిమజ్జనం రోజు కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలని కోరారు.

భాగ్యనగర్ ఉత్సవ కమిటీ
ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భగవంతరావు మాట్లాడుతూ... పోలీసుల సూచనలు తప్పక పాటించి వారికి సహకరిస్తామని, నిమజ్జన సమయంలో విగ్రహాల తరలింపునకు తొందర పెట్టవద్దని, మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరారు.

భాగ్యనగర్ ఉత్సవ కమిటీ
క్రేన్ నిర్వహణ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చూడాలని, పొల్యూషన్ బోర్డు అధికారులు నిమజ్జనానికి వ్యతిరేకంగా ప్రచారం చేయకుండా చూడాలని సిపిని కోరారు. జాయింట్ కమిషనర్ గంగాధర్, మాదాపూర్ డిసిపి క్రాంతిరాణా టాటా, బాలానగర్ డిసిపి ఎఆర్.శ్రీనివాస్, ట్రాఫిక్ డిసిపి అవినాష్ మొహంతి, పలుజోన్ల డిసిపిలు, ఏసిపిలు పాల్గొన్నారు.

సికింద్రాబాద్ గణపతి ఆలయం
వినాయక నవరాత్రి ఉత్సవాలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో సికింద్రాబాదులోని ప్రముఖ గణేష్ దేవాలయంలో మెరుగులు దిద్దుతున్న దృశ్యం.

సికింద్రాబాద్ గణపతి ఆలయం
వినాయక నవరాత్రి ఉత్సవాలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో సికింద్రాబాదులోని ప్రముఖ గణేష్ దేవాలయంలో మెరుగులు దిద్దుతున్న దృశ్యం.

సుష్మిత
గణేష్ నవరాత్రులు దగ్గర పడుతున్న నేపథ్యంలో వినాయకుడి ఆలయంలో విలేకరులతో మాట్లాడుతున్న దేవాలయ చైర్మన్ సుష్మిత.

సుష్మిత
గణేష్ నవరాత్రులు దగ్గర పడుతున్న నేపథ్యంలో వినాయకుడి ఆలయంలో విలేకరులతో మాట్లాడుతున్న దేవాలయ చైర్మన్ సుష్మిత.

సుష్మిత
గణేష్ నవరాత్రులు దగ్గర పడుతున్న నేపథ్యంలో వినాయకుడి ఆలయంలో విలేకరులతో మాట్లాడుతున్న దేవాలయ చైర్మన్ సుష్మిత.

సికింద్రాబాద్ గణపతి ఆలయం
వినాయక నవరాత్రి ఉత్సవాలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో సికింద్రాబాదులోని ప్రముఖ గణేష్ దేవాలయంలో మెరుగులు దిద్దుతున్న దృశ్యం.

సికింద్రాబాద్ గణపతి ఆలయం
వినాయక నవరాత్రి ఉత్సవాలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో సికింద్రాబాదులోని ప్రముఖ గణేష్ దేవాలయంలో మెరుగులు దిద్దుతున్న దృశ్యం. ఆలయంలోని అమ్మవార్లకు రంగులు వేస్తూ..

వినాయకుడు
ఈ నెల 29న వినాయక చవితి. గణేష్ నవరాత్రులు దగ్గర పడుతున్న నేపథ్యంలో వినాయక విగ్రహాలకు భారీ డిమాండ్ వచ్చింది. వినాయక విగ్రహాన్ని డీసీఎంలో తీసుకు వెళ్తున్న దృశ్యం.

వినాయకుడు
గణేష్ నవరాత్రులు దగ్గర పడుతున్న నేపథ్యంలో వినాయక విగ్రహాలకు భారీ డిమాండ్ వచ్చింది. వినాయక విగ్రహాన్ని డీసీఎంలో తీసుకు వెళ్తున్న దృశ్యం.

వినాయకుడు
గణేష్ నవరాత్రులు దగ్గర పడుతున్న నేపథ్యంలో వినాయక విగ్రహాలకు భారీ డిమాండ్ వచ్చింది. కాగా, చాలామంది పర్యావరణం కోసం మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications