వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచివాలయంలో మంత్రికి గాయం, రక్తస్రావం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని సౌత్ హెచ్ బ్లాకులోని తన చాంబరాలో బుధవారం మధ్యాహ్నం మధ్యాహ్నం విధినిర్వహణలో భాగంగా అధికారుల సమావేశంలో ఉన్న సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి గాయమైంది.

అకస్మాత్తుగా తన కుడికాలి మడమ నుండి ఆగకుండా అధిక రక్తస్రవాం కావడంతో పేషీ అధికారులు, వ్యక్తిగత సిబ్బంది, గన్‌మెన్ల సహాయంతో నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో నిపుణులైన డాక్టర్లతో చికిత్స పొంది అనంతరం సాయంత్రం నిమ్స్ నుండి పల్లె డిశ్చార్చ్ అయ్యారు.

 పల్లె

పల్లె

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని సౌత్ హెచ్ బ్లాకులోని తన చాంబరాలో బుధవారం మధ్యాహ్నం మధ్యాహ్నం విధినిర్వహణలో భాగంగా అధికారుల సమావేశంలో ఉన్న సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి గాయమైంది.

పల్లె

పల్లె

అకస్మాత్తుగా తన కుడికాలి మడమ నుండి ఆగకుండా అధిక రక్తస్రవాం కావడంతో పేషీ అధికారులు, వ్యక్తిగత సిబ్బంది, గన్‌మెన్ల సహాయంతో నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

పల్లె

పల్లె

ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో నిపుణులైన డాక్టర్లతో చికిత్స పొంది అనంతరం సాయంత్రం నిమ్స్ నుండి పల్లె డిశ్చార్చ్ అయ్యారు.

పల్లె

పల్లె

అనంతరం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఉన్న తన 18వ నెంబరు క్వార్టరుకు చేరుకొని డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు.

 పల్లె

పల్లె

ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, విశ్రాంతి లేకుండా నిరంతర శ్రమతో రక్తం గడ్డకట్టి పేషీలో బల్ల తగలడంతో అధిక రక్,క్రవాం అయందని, డాక్టర్లు చికిత్స అందించి విశ్రాంతి తీసుకోమన్నారని అధికారులు చెప్పారు.

పల్లె

పల్లె

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని సౌత్ హెచ్ బ్లాకులోని తన చాంబరాలో బుధవారం మధ్యాహ్నం మధ్యాహ్నం విధినిర్వహణలో భాగంగా అధికారుల సమావేశంలో ఉన్న సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి గాయమైంది.

పల్లె

పల్లె

అకస్మాత్తుగా తన కుడికాలి మడమ నుండి ఆగకుండా అధిక రక్తస్రవాం కావడంతో పేషీ అధికారులు, వ్యక్తిగత సిబ్బంది, గన్‌మెన్ల సహాయంతో నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

 పల్లె

పల్లె

ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో నిపుణులైన డాక్టర్లతో చికిత్స పొంది అనంతరం సాయంత్రం నిమ్స్ నుండి పల్లె డిశ్చార్చ్ అయ్యారు.

పల్లె

పల్లె

అనంతరం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఉన్న తన 18వ నెంబరు క్వార్టరుకు చేరుకొని డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు.

పల్లె

పల్లె

ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, విశ్రాంతి లేకుండా నిరంతర శ్రమతో రక్తం గడ్డకట్టి పేషీలో బల్ల తగలడంతో అధిక రక్,క్రవాం అయందని, డాక్టర్లు చికిత్స అందించి విశ్రాంతి తీసుకోమన్నారని అధికారులు చెప్పారు.

English summary
Photos of NIMS Hospital Photos of Hon'ble Minister for I & PR Govt.of AP Palle Ragunatha Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X