లెక్క తేలింది: టీఎస్సార్ కాంప్లెక్స్ వెలవెల (పిక్చర్స్)
విశాఖపట్నం: హుధుద్ తుఫాను నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలో పంటల నష్టంపై సర్వే కొలిక్కి వచ్చింది. హుధుద్ వల్ల జిల్లాలో మొత్తం 1.73 లక్షల మంది రైతులు పండించిన పంటలు దెబ్బతిన్నాయి.
గత వారం రోజులుగా సర్వే బృందాలు వివిధ గ్రామాల్లో పర్యటించి ఏ మేరకు పంట నష్టం వాటిల్లిందనే అంశంపై జాబితాను తయారు చేశారు.
దీని ప్రకారం వ్యవసాయ పంటలకు సంబంధించి రూ.55 కోట్లు, ఉద్యాన పంటలకు సంబంధించి రూ.200 కోట్లు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.
హుధుద్
గత నెల వచ్చిన హుధుద్ వల్ల విశాఖపట్నంలో భారీ నష్టం జరిగిన విషయం తెలిసిందే. నగరంలోని టీఎస్సార్ కాంప్లెక్స్ పెచ్చులు ఊడి, వస్తువులు కుప్పకూలిపోయిన దృశ్యం
హుధుద్
గత నెల వచ్చిన హుధుద్ వల్ల విశాఖపట్నంలో భారీ నష్టం జరిగిన విషయం తెలిసిందే. నగరంలోని టీఎస్సార్ కాంప్లెక్స్ పెచ్చులు ఊడి, వస్తువులు కుప్పకూలిపోయిన దృశ్యం
హుధుద్
గత నెల వచ్చిన హుధుద్ వల్ల విశాఖపట్నంలో భారీ నష్టం జరిగిన విషయం తెలిసిందే. నగరంలోని టీఎస్సార్ కాంప్లెక్స్ పెచ్చులు ఊడి, వస్తువులు కుప్పకూలిపోయిన దృశ్యం
హుధుద్
హుధుద్ తుఫాను నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలో పంటల నష్టంపై సర్వే కొలిక్కి వచ్చింది. హుధుద్ వల్ల జిల్లాలో మొత్తం 1.73 లక్షల మంది రైతులు పండించిన పంటలు దెబ్బతిన్నాయి.