చంద్రబాబు ముందే ఫీట్లు, కల్సిన అరుణ (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రముఖ యోగా శిక్షకురాలు కె అరుణ బుధవారం లేక్ వ్యూ అతిథి గృహంలో కలిశారు. చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.
మరోవైపు, ఏపీ యోగా కల్చర్ అసోసియేషన్ బృందం బుధవారం లేక్ వ్యూ అతిథి గృహంలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసింది.
ఇటీవల నాగపూర్లో 27వ నేషనల్ యోగా ఆసనాస్ ఛాంపియన్షిప్-2014 పోటీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 780 మంది పాల్గొన్న ఈ పోటీల్లో ఏపీ, తెలంగాణల నుండి 40 మంది పాల్గొన్నారు.

బాబుతో అరుణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రముఖ యోగా శిక్షకురాలు కె అరుణ బుధవారం లేక్ వ్యూ అతిథి గృహంలో కలిశారు.

బాబుతో అరుణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రముఖ యోగా శిక్షకురాలు కె అరుణ బుధవారం లేక్ వ్యూ అతిథి గృహంలో కలిశారు. చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.

బాబుతో అరుణ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలని యోగా శిక్షకురాలు కె అరుణ ఆకాంక్షించారు.

యోగాసనం
ఆంధ్రప్రదేశ్ యోగా కల్చర్ అసోసియేషన్ బృందం బుధవారం లేక్ వ్యూ అతిథి గృహంలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసింది. బాబు ఎదుట యోగాసనం వేస్తు్నన బేబీ శ్రీవిద్య

యోగాసనం
ఇటీవల నాగపూర్లో 27వ నేషనల్ యోగా ఆసనాస్ ఛాంపియన్షిప్-2014 పోటీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 780 మంది పాల్గొన్న ఈ పోటీల్లో ఏపీ, తెలంగాణల నుండి 40 మంది పాల్గొన్నారు.

యోగాసనం
యోగా పోటీలకు వెళ్లిన 40 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థుల బృందం 17 పతకాలను సాధించింది. వీటిలో 2 బంగారు, 1 వెండి, మూడు కాంస్యాలతో పాటు.. 4, 5, 6 స్థానాలను పొందారు.

శివాజీ
రాజమండ్రికి చెందిన శవాజీ అనే యువకుడు వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన పలు పోస్టర్లను చంద్రబాబు నాయుడుకు చూపిస్తున్న దృశ్యం.

యోగాసనం
ఏపీ యోగా కల్చర్ అసోసియేషన్ అధ్యక్షురాలు స్వరాజ్యలక్ష్మి, బృందం మేనేజర్ రామరాజు, శిక్షకుడు రామకృష్ణ నేతృత్వంలో పోటీల్లో పాల్గొన్న సభ్యులు చంద్రబాబును కలిశారు.

యోగాసనం
ఏపీ యోగా కల్చర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

యోగాసనం
ఆంధ్రప్రదేశ్ యోగా కల్చర్ అసోసియేషన్ బృందం బుధవారం లేక్ వ్యూ అతిథి గృహంలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసింది. బాబు ఎదుట యోగాసనం వేస్తు్నన బేబీ శ్రీవిద్య

యోగాసనం
చిన్నారి శ్రీవిద్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎదుట యోగాసనాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆమెను, బృంద సభ్యులను అభినందించారు.

మైనార్టీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన మైనార్టీలు బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications