స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు: అంబటి రాంబాబుపై ప్రివిలేజ్ మోషన్
ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెబుతూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబుపై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టారు.
హైదరాబాద్: ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెబుతూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబుపై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టారు. ఈ అంశాన్ని సభలో చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి ప్రస్తావించారు.
అంబటిపై శాసనసభలో సభా ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టారు. 168 నిబంధన కింద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాజ్యాంగబద్ధమైన సభాపతి స్థానాన్ని కించపరిచేలా అంబటి వ్యాఖ్యానించారన్నారు.

స్పీకర్ను కించపరిస్తే సభను అవమానించినట్లే భావించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల మాట్లాడారు. స్పీకర్ స్థానం తన జీవితంలో గొప్ప అదృష్టమన్నారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధ కలిగించిందన్నారు. స్పీకర్ స్థానాన్ని విమర్శించడం సరికాదన్నారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications