శ్రీధర్కు ప్రమోషనే: దానం, జగన్ని ఉరేయాలి: పాల్వాయి

ఈ సందర్భంగా దానం మాట్లాడారు. శాసన సభ వ్యవహారాల నుండి తప్పించి వాణిజ్య పన్నుల శాఖను అప్పగించడం శ్రీధర్ బాబుకు ప్రమోషన్ లభించినట్లన్నారు. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అదేదో ఆయనకు చెప్పి మారిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
జగన్, బాబులను ఉరెయ్యాలి: పాల్వాయి
అవినీతిపరులకు ఉరేయాలంటే మొదట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిలను ఉరేయాలని తెలంగాణ ప్రాంత సీనియర్ కాంగ్రెసు నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వేరుగా అన్నారు.
చంద్రబాబు, జగన్ల అవినీతిని అందరూ తిప్పి కొట్టాలన్నారు. జగన్ అవినీతి పైన ఆంధ్రా ఎంపీలు ఎందుకు అడగలేకపోతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ కావాలన్న కోరికకు చంద్రబాబే కారణమన్నారు. సీమాంధ్ర ప్రాంత పార్లమెంటుసభ్యులు ఎక్కడ దీక్ష చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ చచ్చిపోలేదన్నారు.
అసహ్యించుకునేలా చేయొద్దు: పొంగులేటి
అరుపులు, కేకలతో చట్ట సభలను అసహ్యించుకునేలా చేయవద్దని మరో సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. తొండి, వితండవాదాలతో సభాపతి, చైర్మన్లను టార్గెట్ చేసి సభా సమయాన్ని వృధా చేసుకోవద్దన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చకు సహకరించాలని కోరారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications