పని చేయలేదని, ఇన్నాళ్లకు తెలిసి వచ్చిందా: బాబుపై పురంధేశ్వరి

కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు పురంధేశ్వరి బుధవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు సవరించాలని ఆమె ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు పురంధేశ్వరి బుధవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు సవరించాలని ఆమె ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

 ఇప్పుడు గుర్తుకు వచ్చిందా

ఇప్పుడు గుర్తుకు వచ్చిందా

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్‌ట్రాయ్ పని చేయలేదని ఇన్నాళ్లకు మీకు గుర్తుకు వచ్చిందా అని నిలదీశారు.

Recommended Video

    YSRCP MLA Roja Forcing Me to Join YSRCP : Daggubati Purandeswari - Oneindia Telugu
     గడ్కరీకి విజ్ఞప్తి

    గడ్కరీకి విజ్ఞప్తి

    2013 భూసేకరణ చట్టం ప్రకారం అంచనాలు పెంచాలని పురంధేశ్వరి.. గడ్కరీకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. 2019 నాటికి పోలవరం పూర్తి కావడానికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

     ట్రాన్స్‌ట్రాయ్ పనులు చేయలేకపోతోంది

    ట్రాన్స్‌ట్రాయ్ పనులు చేయలేకపోతోంది

    రాయలసీమ, కృష్ణా డెల్టాలకు పోలవరం నిర్మాణం ఎంతో అవసరమని పురంధేశ్వరి లేఖలో పేర్కొన్నారు. ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ పనులు చేయలేకపోతోందని ఆమె పేర్కొన్నారు.

     మూడేళ్లకు తెలిసిందా

    మూడేళ్లకు తెలిసిందా

    ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు పోలవరం పనులు చేయలేకపోతోందని రాష్ట్ర ప్రభుత్వానికి మూడేళ్లకు తెలిసిందా అని పురంధేశ్వరి ప్రశ్నించారు. అర్హత లేని ట్రాన్స్‌ట్రాయ్‌కు పోలవరం కాంట్రాక్ట్ పనులు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. అంచనాలు పెంచాలని కేంద్రాన్ని అడగాల్సిన ప్రభుత్వం 60సీ కింద ట్రాన్స్‌ట్రాయ్‌కు నోటీసులు ఇచ్చిందన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+