చిరంజీవి తక్కువోడేం కాదు.. చేయాల్సింది అంతా చేసి
గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డిపై కూటమి నేతలు, ముఖ్యంగా పవన్ కల్యాణ్, సినీ పరిశ్రమను అవమానించారనే ఆరోపణలను అస్త్రంగా వాడుకున్న విషయం తెలిసిందే. టికెట్ల ధరల విషయంలో జగన్ ఇండస్ట్రీని కించపరిచారంటూ విస్తృత ప్రచారం జరిగింది. దీనిపై చిరంజీవి కూడా బహిరంగంగా మాట్లాడకుండా, కూటమికి అనుకూలంగా మౌనంగా ఉన్నారు. అయితే, సీనియర్ నటుడు ఆర్. నారాయణ మూర్తి చేసిన తాజా వ్యాఖ్యలు ఈ ప్రచారం వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టాయి.
ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ, టికెట్ల రేట్ల పెంపు విషయంలో జగన్ చిరంజీవిని అవమానించలేదని, అలాగే సినీ ఇండస్ట్రీని తక్కువ చేయలేదని స్పష్టం చేశారు.టికెట్ల రేట్ల విషయంలో జగన్ మోహన్ రెడ్డి గారు చిరంజీవికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చిరంజీవి ఎలా కోరితే, అలాగే చేద్దామని జగన్ చెప్పారని ఆర్. నారాయణ మూర్తి తెలిపారు. దీంతో, జగన్ ఇండస్ట్రీని అవమానించారన్న ప్రచారం నిరాధారమైనదిగా తేలింది.

జగన్ తనని అవమానించారని అంశంపై మౌనంగా ఉన్న చిరంజీవి ఒకవైపు తనపై వచ్చిన అవమానాన్ని మౌనంగా స్వీకరిస్తూనే, మరోవైపు జగన్పై వచ్చిన విమర్శల విషయంలో కూటమికి మద్దతుగా వ్యవహరించడం వెనుక రాజకీయ వ్యూహం దాగి ఉందనే చర్చ ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
-
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications