తొక్కసలాట, స్మోక్ బాంబు ఘటనలో కుట్ర కోణం: మంత్రి మాణిక్యాలరావు
పశ్చిమగోదావరి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కరాల్లో జరిగిన మూడు ఘటనల వెనుక కుట్ర దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు
రాజమండ్రిలో గోదావరి పుష్కరాల తొలిరోజు తొక్కిసలాట వెనుక, అగ్ని ప్రమాదం, స్మోక్ బాం బు పేలుడు వెనుక కుట్ర ఉందని, దీనిపై దర్యాపు జరుగుతోందని తెలిపారు.

పుష్కరాల్లో జిల్లా ఆర్యవైశ్య సంఘం, అయ్యప్ప సేవా సమితిలు అన్నప్రసాద కార్యక్రమాలను నిర్వహించాయని తెలిపారు. వారందరినీ ప్రభుత్వం అవార్డులతో సత్కరిస్తుందని మంత్రి వివరించారు.
రాజమండ్రి పుష్కరాల తొలి రోజు తొక్కిసలాటలో సుమారు 30మంది భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. ఘటన అనంతరం ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం, పుష్కరాలను విజయవంతంగా పూర్తి చేసింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications