షాకింగ్ రిపోర్ట్!: ఇల్లీగల్ విగ్రహాల్లో వైయస్వే టాప్ లిస్ట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రహదారుల్లో ఇల్లీగల్ విగ్రహాల్లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు టాప్ లిస్ట్లో ఉన్నాయని తెలుస్తోంది. ఏపీలోని పలు కూడళ్లలో పలు విగ్రహాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందులో వైయస్ విగ్రహాలదే టాప్ లిస్ట్ అని తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి ఏపీ రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్టుమెంట్ విగ్రహాల పైన సర్వే చేసి ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించింది.

విశాఖ జిల్లాలోని విశాఖ, పాడేరు రెవెన్యూ డివిజన్లలో దాదాపు 50 విగ్రహాలు అక్రమంగా ఉండగా.. అందులో 57 వైయస్ విగ్రహాలేనని సమాచారం. పలు విగ్రహాలు రోడ్లను, ఫుట్ పాత్లను, డివైడర్లను ఆక్రమిస్తున్నాయని నివేదికలో పేర్కొన్నారు. చాలా విగ్రహాలకు అసలు అనుమతులే తీసుకోలేదని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దివంగత వైయస్ విగ్రహాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications