వ్యాన్ను ఢీకొన్న కారు: ముగ్గురి మృతి
చిత్తూరు: జిల్లాలోని చంద్రగిరి మండలంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిలోని మామండూరు-నడింపల్లి గ్రామాల మధ్య పాల వ్యాన్ను వేగంగా దూసుకొచ్చి కారు ఢీకొంది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ సహా మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తిరుపతి నుంచి చిత్తూరు వెళ్తున్న పాలవ్యాన్ను ఎదురుగా వస్తున్న కారు వేరే వాహనాన్ని అధిగమించే క్రమంలో బలంగా ఢీకొట్టింది.
దీంతో కారు ముందు భాగం వ్యాన్లోకి చొచ్చుకెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురూ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో కారును వెలికితీశారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
More From
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications