పవన్ కళ్యాణ్ నీకు మోడీ ఏమిస్తానని చెప్పాడు...?:జూపుడి ప్రభాకర్ ప్రశ్న
అమరావతి: చంద్రబాబు తన రాజ్య సభ సీటు ఇస్తానన్నారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. పవన్ టిడిపి టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలపై జూపూడి ప్రశ్నల వర్షం కురిపించారు.అసలు2014 ఎన్నికలకు పవన్ పార్టీ రిజిస్ట్రేషన్ అయ్యిందా అని ఆయన ప్రశ్నించారు. అప్పుడు నువ్వు ఒక్కడివవే రాజ్య సభ కు వెళ్లాలనుకున్నవా?...అని అడిగారు.మరైతే ఇప్పుడు ప్రధాని మోడీ నీకు ఏమి ఇస్తానని చెప్పాడో వెల్లడించాలని కోరారు. అసలుపవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి ఎందుకు వెళ్ళాడో కూడా అర్ధం కావడం లేదన్నారు.వైసీపీ జనసేన లకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ఎద్దేవా చేశారు.

టీడీపీ కన్నా ముందు నుంచే మోడీ తెలుసని చెబుతున్న పవన్ కళ్యాణ్...మరి అవిశ్వాసం పెట్టినపుడు పవన్ ఎక్కడ పడుకున్నాడని జూపూడి దుయ్యబట్టారు.అమరావతి కి మట్టి నీళ్లు ఇచ్చిన మోడీది యూ టర్న్ కాదా?...అని జూపూడి ప్రశ్నించారు. వైసీపీ జనసేన...ప్రధాని మోడీ కి జోడెద్దులు గా మారిపోయారన్నారు.బషీర్ బాగ్ లో జరిగిన ఉద్యమాలు భూమి కోసం కాదన్నారు. దీన్ని బట్టిపవన్ కు అసలు రాజకీయ అవగాహన ఉందా...లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications