పవన్ కళ్యాణ్పై శేఖర్ కమ్ముల సెటైర్: గుత్తా ఫైర్

ఆ ఆవేశం ఎటుపోయిందని ఆయన పవన్ కళ్యాణ్ను ప్రశ్నించారు. ఒక అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మరో అరాచాకాన్ని అరువు తెచ్చుకోవడం పొరపాటు అనిపించుకోదని, దీనికి సేనతో పని లేదని ఆయన అన్నారు. ఒక వ్యక్తిని గెలిపించండని చెప్పడానికి ఇంత ఆవేశం ఆక్కరలేదని ఆయన పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి అన్నారు.
కులం, మంతం, ప్రాంతం పేరున విద్వేషాలు రేపి ఎన్నికల్లో గెలవాలని చూసే ఏ వ్యక్తికి గానీ పార్టీకి గానీ మనల్ని పరిపాలించే అర్హత లేదని శేఖర్ కమ్ముల అన్నారు. మోడీని గెలిపించాలని విశాఖపట్నం సభలో పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఇదిలావుంటే, పవన్ కళ్యాణ్పై నల్లగొండ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. పవన్ కళ్యాణ్ తన అబిమానులను పిచ్చోళ్లను చేశాడని ఆయన శనివారం నల్లగొండలో వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో పవన్ కళ్యామ్ జనసేన నీటి బుడగ అని ఆయన అన్నారు. నిజాలు చెప్తారని అంటున్న పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గోద్రా సంఘటనపై వాస్తవాలు చెప్పగలరా అని అడిగారు.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications