ప్రత్యేక హోదా: బాబు విఫలమన్న శైలజానాథ్, రాజధానిపైనా..
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న చంద్రబాబు.. ఏపికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు.

ఏపికి ప్రత్యేక హోదా కష్టమేనని కేంద్రమంత్రులే వ్యాఖ్యానించడం సిగ్గుచేటని శైలజానాథ్ మండిపడ్డారు. రాయలసీమకు హక్కుగా రావాల్సిన రాజధానిని విజయవాడకు తీసుకెళ్లారని మండిపడ్డారు. అనంతపురానికి మంజూరైన ఎయిమ్స్ను మంగళగిరికి
రాజధాని కోసం అఫిడవిట్లు ఇవ్వొద్దు: జనచైతన్య వేదిక
హైదరాబాద్: బహుళ పంటలు పండే భూములను రైతులు రాజధాని కోసం అఫిడవిట్లు ఇవ్వొద్దని జన చైతన్య వేదిక అధ్యక్షుడు జస్టిస్ లక్ష్మణ రెడ్డి సూచించారు. రైతులు ఆహార భద్రతలను కాపాడాలని ఆయన అన్నారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం భూసేకరణ చట్ట సవరణ చేసి రైతు ప్రయోజనాలను దెబ్బతీసిందని మండిపడ్డారు.
రాజధాని ప్రాంతంలో రైతుల పంటలు, ఆస్తుల ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి బెదిరింపులకు రైతులు లొంగరని అన్నారు. రాజధాని పరిసర గ్రామాల్లో పంట తగులబడి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని లక్ష్మణ రెడ్డి కోరారు.
-
చరిత్ర సృష్టించిన ఏపీ జెన్ కో.. 6160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో.. -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications