శ్రీవారిని దర్శించుకున్న సిమ్రాన్, నాదెండ్ల మనోహర్
తిరుపతి: హీరోయిన్ సిమ్రాన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం భర్త, పిల్లలతో కలిసి వచ్చిన సిమ్రాన్ పిల్లల తలనీలాలు స్వామి వారికి సమర్పించి మొక్కు తీర్చుకున్నారు.
మంగళవారం ఉదయం విఐపి బ్రేక్ ప్రారంభ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రెండో కుమారుడి పుట్టు వెంట్రుకలను తీయడానికి సిమ్రాన్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు.

రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి బ్రేక్ ప్రారంభసమయంలో స్పీకర్ శ్రీవారిని దర్శించుకున్నారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు నాదెండ్లను ఆశీర్వదించారు. అలాగే ఆలయ అధికారులు స్వామి వారి శేషవస్త్రాలు బహూకరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
More From
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications