శ్రీవారిని దర్శించుకున్న సిమ్రాన్, నాదెండ్ల మనోహర్
తిరుపతి: హీరోయిన్ సిమ్రాన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం భర్త, పిల్లలతో కలిసి వచ్చిన సిమ్రాన్ పిల్లల తలనీలాలు స్వామి వారికి సమర్పించి మొక్కు తీర్చుకున్నారు.
మంగళవారం ఉదయం విఐపి బ్రేక్ ప్రారంభ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రెండో కుమారుడి పుట్టు వెంట్రుకలను తీయడానికి సిమ్రాన్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు.

రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి బ్రేక్ ప్రారంభసమయంలో స్పీకర్ శ్రీవారిని దర్శించుకున్నారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు నాదెండ్లను ఆశీర్వదించారు. అలాగే ఆలయ అధికారులు స్వామి వారి శేషవస్త్రాలు బహూకరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
More From
-
హన్సిక భర్తకి అంతకు ముందే పెళ్లి జరిగిందని తెలుసా.. బెస్ట్ ఫ్రెండ్ తోనే !! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications