కేజ్రీవాల్తో పోలికేది, అదృష్టవశాత్తు ఐఎఎస్: జెపిపై శ్రవణ్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ప్రయోజనం కలిగించేందుకే జెపి ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆమ్ ఆద్మీకి లోక్సత్తాకు పొంతనే లేదని, ఎందుకోసం, ఎవరికోసం పొత్తుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు.
సొంత సామాజికవర్గం ప్రయోజనాల కోసం తపించడం మినహా లోక్సత్తా ప్రజల కోసం చేసిందేమీలేదన్నారు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల కోసం సత్తా చేసిందేముందో చెప్పాలన్నారు. కేజ్రీవాల్ ప్రజల కోసం ఉద్యమిస్తే, జెపి తన కోసం ఒక్కసీటు నిలుపుకోవడానికి తంటాలు పడుతున్నారని అన్నారు. కేజ్రీవాల్ లోక్సత్తాతో పొత్తుపెట్టుకుంటే జెపి ఆ పార్టీని గంగలో కలిపేస్తాడని అన్నారు.
ఆంధ్రా పెట్టుబడిదారుల కొమ్ముకాస్తూ, సొంత సామాజిక వర్గం ప్రయోజనాల కోసం జెపి పని చేస్తున్నాడని ఆరోపించారు.. రాజకీయ నాయకులైన కాంట్రాక్టర్లు రాయపాటి, కావూరి, లగడపాటిల అక్రమాలు జెపికి ఎందుకు కనిపించడం లేదన్నారు. చంద్రబాబు అవినీతిపై జెపి ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications