కేజ్రీవాల్తో పోలికేది, అదృష్టవశాత్తు ఐఎఎస్: జెపిపై శ్రవణ్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ప్రయోజనం కలిగించేందుకే జెపి ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆమ్ ఆద్మీకి లోక్సత్తాకు పొంతనే లేదని, ఎందుకోసం, ఎవరికోసం పొత్తుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు.
సొంత సామాజికవర్గం ప్రయోజనాల కోసం తపించడం మినహా లోక్సత్తా ప్రజల కోసం చేసిందేమీలేదన్నారు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల కోసం సత్తా చేసిందేముందో చెప్పాలన్నారు. కేజ్రీవాల్ ప్రజల కోసం ఉద్యమిస్తే, జెపి తన కోసం ఒక్కసీటు నిలుపుకోవడానికి తంటాలు పడుతున్నారని అన్నారు. కేజ్రీవాల్ లోక్సత్తాతో పొత్తుపెట్టుకుంటే జెపి ఆ పార్టీని గంగలో కలిపేస్తాడని అన్నారు.
ఆంధ్రా పెట్టుబడిదారుల కొమ్ముకాస్తూ, సొంత సామాజిక వర్గం ప్రయోజనాల కోసం జెపి పని చేస్తున్నాడని ఆరోపించారు.. రాజకీయ నాయకులైన కాంట్రాక్టర్లు రాయపాటి, కావూరి, లగడపాటిల అక్రమాలు జెపికి ఎందుకు కనిపించడం లేదన్నారు. చంద్రబాబు అవినీతిపై జెపి ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్












Click it and Unblock the Notifications