జల్లికట్టుకు ఏం సంబంధం: పవన్ కళ్యాణ్పై తమిళనాడు తెలుగు సంస్థ చీఫ్
వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తమిళనాడు తెలుగు యువత అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సోమవారం మండిపడ్డారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తమిళనాడు తెలుగు యువత అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సోమవారం మండిపడ్డారు.
వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ ఉద్యమాలు చేస్తున్నారని ఆరోపించారు. జల్లికట్టు ఉద్యమానికి, ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. హోదా వల్ల వచ్చే లాభాలు ఏమిటో జగన్, పవన్లు చెప్పాలని నిలదీశారు.

ప్రత్యేక హోదా సాధ్యం కాదు: టిజి వెంకటేష్
ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని, ప్యాకేజీ మాత్రమే సాధ్యమవుతుందని టిడిపి ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. లోకసభలో బీజేపీకి మెజారిటీ ఎక్కువగా ఉండటం వల్లే ప్యాకేజీకి మద్దతు ఇవ్వాల్సి వస్తోందని చెప్పారు. ఏపీకి సరిపడా ప్యాకేజీ తప్పక సాధిస్తామని, ఒకవేళ సరిపడా ప్యాకేజీ అందకుంటే కేంద్రంపై యుద్ధం తప్పదన్నారు.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications