సంస్కరణలు చేపడుతున్నాం
సంస్కరణలు చేపడుతున్నాం
శ్రీకాకుళం: రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు అవసరమైన సంస్కరణలు చేపడుతున్నామని రాష్ట్ర కార్మిక ఉపాధి క్రీడల శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మరో ఆరు నెలల్లో క్రీడలకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. శ్రీకాకుళంలోని కోడిరామ్ముర్తి స్టేడియం నిర్వహించిన ఖేలో ఇండియా జిల్లా స్థాయి పోటీలను ఆయన ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి,బగ్గు రమణమూర్తిలతో కలిసి ప్రారంభించారు.అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో క్రీడాకారుల కోసం క్రీడా వికాస కేంద్రంల పేరుతో మినిస్టేడియంలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications